More
    HomeజాతీయంLoans | బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా..!

    Loans | బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Loans | వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఎంతో మంది బలవుతుంటారు. అలాగే ఫైనాన్స్​ సంస్థలు(Finance companies) సైతం ప్రజలను రుణాల చెల్లించాలని వేధిస్తుంటాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Government) సంచలన నిర్ణయం తీసుకుంది. రుణగ్రహీతల నుంచి బలవంతంగా అప్పులు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా బిల్లు రూపొందించింది. ఈ మేరకు శాసనభలో బిల్లు ప్రవేశపెట్టగా.. గవర్నర్​ ఆమోదించారు.

    ప్రజల వద్ద కొన్ని రుణసంస్థలు బలవంతంగా రుణాలు(Loans) వసూలు చేస్తున్నాయి. రుణేతర ఆస్తులను సైతం స్వాధీనం చేసుకుంటున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి సంఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని పేర్కొంది. ఇకపై ప్రజల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసినా, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. రుణసంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని స్టాలిన్​ సర్కార్​ తెలిపింది.

    READ ALSO  Foreign Direct Investment | ఎఫ్‌డీఐల‌ ఆక‌ర్షణ‌లో ‘మ‌హా’ ముంద‌డుగు.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోకే ఎక్కువ‌గా విదేశీ పెట్టుబ‌డులు

    తమిళనాడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వడ్డీ వ్యాపారులు (Moneylenders) ఆందోళన చెందుతున్నారు. అలాగే ఫైనాన్స్​ సంస్థలు సైతం ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా బిల్లుతో మొండి బకాయిలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....