More
    Homeనిజామాబాద్​Farmers | ముగిసిన రైతు మహోత్సవం

    Farmers | ముగిసిన రైతు మహోత్సవం

    Published on

    అక్షర టుడే, వెబ్‌డెస్క్‌: Farmers | జిల్లాకేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల Giriraj Government Degree College మైదానంలో వ్యవసాయ శాఖ Agriculture Department ఆధ్వర్యంలో మూడురోజులుగా రైతు మహోత్సవం నిర్వహిస్తున్నారు. బుధవారం ముగింపు కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య CP Sai Chaitanya హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిశీలించారు. అలాగే జిల్లాతోపాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి సైతం రైతులు అధికసంఖ్యలో తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు.

    Latest articles

    Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులే...

    IPL 2025 | సన్‌రైజర్స్ ఓటమికి మూడు కారణాలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)కు మరో ఓటమి ఎదురైంది....

    Pm modi | ఉగ్రవాదులకు మోదీ తీవ్ర హెచ్చరిక.. ప్రతీకారం ఎలా ఉంటుందో కలలో కూడా ఊహించలేరు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: కశ్మీర్‌లోని పహల్గామ్‌ ఘటన(Pahalgam terrorist attack)పై భారత ప్రధాని నరేంద్ర మోదీ(Pm modi) తొలిసారిగా స్పందించారు....

    Pahalgam Effect | ప‌హ‌ల్గామ్‌ ఎఫెక్ట్‌.. విమాన టికెట్ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pahalgam Effect | జ‌మ్మూకశ్మీర్‌లో Jammu Kashmirని ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన మార‌ణ‌హోమం త‌ర్వాత ప‌ర్యాట‌కులు కశ్మీర్...

    More like this

    Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులే...

    IPL 2025 | సన్‌రైజర్స్ ఓటమికి మూడు కారణాలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)కు మరో ఓటమి ఎదురైంది....

    Pm modi | ఉగ్రవాదులకు మోదీ తీవ్ర హెచ్చరిక.. ప్రతీకారం ఎలా ఉంటుందో కలలో కూడా ఊహించలేరు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: కశ్మీర్‌లోని పహల్గామ్‌ ఘటన(Pahalgam terrorist attack)పై భారత ప్రధాని నరేంద్ర మోదీ(Pm modi) తొలిసారిగా స్పందించారు....