More
    HomeUncategorizedDSP transfers | రాష్ట్రంలో పలువురు డీఎస్పీల బదిలీ

    DSP transfers | రాష్ట్రంలో పలువురు డీఎస్పీల బదిలీ

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: DSP transfers : రాష్ట్రంలో పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.

    హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీలో డీఎస్పీగా ఉన్న ప్రశాంత్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్ కాజీపేట ఏసీపీగా బదిలీ చేశారు. సిద్దిపేట సిసిఆర్బిలో ఉన్న శంకర్ రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్​ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఏసీపీ శ్రీనివాస్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు.

    రాచకొండ ఎస్ఓటీలో ఉన్న ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ ను శంషాబాద్ ఏసీపీగా నియమించారు. ఖమ్మం సీసీఆర్బిలో పున్నం రవీందర్ రెడ్డిని నర్సంపేట్ ఏసీపీగా ట్రాన్స్​ ఫర్​ చేశారు. అక్కడ ఉన్న కిరణ్ కుమార్ ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు.

    పోలీస్ అకాడమీ లో ఉన్న సారంగపాణిని వైరా ఏసీపీ గా నియమించారు. వైరా ఏసీపీగా ఉన్న రహీమ్ ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. కాగా.. ముగ్గురు డీఎస్పీలను పోస్టింగుల నుంచి తప్పించడం చర్చకు దారితీసింది.

    READ ALSO  Kamareddy | ముఖం చాటేసిన మేఘం..

    Latest articles

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...

    MP Raghunandan Rao | మరికాసేపట్లో చంపేస్తాం.. ఎంపీ రఘునందన్​రావుకు మరోసారి బెదిరింపులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Raghunandan Rao | బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్...

    More like this

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...