More
    Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | పదవుల కోసం పాకులాడొద్దు : షబ్బీర్ అలీ

    Shabbir Ali | పదవుల కోసం పాకులాడొద్దు : షబ్బీర్ అలీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని.. అప్పుడే ప్రజా నాయకులవుతామని.. కానీ పదవుల కోసం పాకులాడితే కుదరదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్​ (Shubham Convention Hall)లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో (Congress party wide meeting) ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలన్నారు. ప్రజలకు సేవచేసేందుకు పనిచేయాలన్నారు. యంత్రాంగంలో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చిన్నచిన్న గొడవలకు వివాదాలుగా మారిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

    READ ALSO  Ration Rice | రేషన్​ కోసం లబ్ధిదారుల తిప్పలు

    కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఇన్ని రోజులు కార్యకర్తలు తమ గెలుపు కోసం కష్టపడ్డారని.. ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడానికి సమయం వచ్చిందన్నారు. వారికోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులుగా తీర్చిదిద్దుతామన్నారు. క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు లక్ష్మీ కాంతారావు, మదన్ మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్​ రాష్ట్ర ఛైర్మన్​ కాసుల బాలరాజ్, జిల్లా ఇన్​ఛార్జీలు, సత్యనారాయణ గౌడ్, వేణుగోపాల్ యాదవ్, నాయకుకు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    Shabbir Ali | ఆర్టీసీలో 8 గంటల పనివిధానాన్ని అమలు చేయాలి..

    ఆర్టీసీలో 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ ఎస్​డబ్ల్యూయూ నాయకులు కోరారు. శుక్రవారం యూనియన్​ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీకి వినతిపత్రం అందజేశారు. మహాలక్ష్మి పథకంతో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఓటీ చేస్తున్నామన్నారు. వేసవి ముగిసేవరకు ఓటీని రద్దు చేయాలని వారు విన్నవించారు. కార్యక్రమంలో ఎస్​డబ్ల్యుయూ అధ్యక్షుడు ఖదీర్, కార్యదర్శి రమేష్, కోశాధికారి రాజు, స్టేట్ కమిటీ ఛైర్మన్ రాజులు, జాయింట్ సెక్రటరీ సంగారెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    Latest articles

    WiFi In Buses | రేవంత్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణయం.. ఇక నుండి బస్సుల్లో వైఫై స‌దుపాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:WiFi In Buses | తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress government) కొత్త...

    Olympic Run | ఒలింపిక్ రన్​కు ఏర్పాట్లు పూర్తి

    అక్షరటుడే ఇందూరు: Olympic Run | జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ (District Olympic Association) ఆధ్వర్యంలో ఈనెల 20న...

    Private Schools | అనుమతులు లేని పాఠశాలపై చర్యలు: డీఈవో

    అక్షరటుడే, బాన్సువాడ: Private Schools | అనుమతుల్లేకుండా పాఠశాలలు నడిపిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని డీఈవో రాజు (Kamareddy...

    University Rankings | క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇండియా జోరు.. నాలుగో స్థానంలో నిలిచిన భారత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్:University Rankings | QS (క్వాక్వెరెల్లి సైమండ్స్) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో ఇండియా అత్యుత్తమ పనితీరును...

    More like this

    WiFi In Buses | రేవంత్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణయం.. ఇక నుండి బస్సుల్లో వైఫై స‌దుపాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:WiFi In Buses | తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress government) కొత్త...

    Olympic Run | ఒలింపిక్ రన్​కు ఏర్పాట్లు పూర్తి

    అక్షరటుడే ఇందూరు: Olympic Run | జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ (District Olympic Association) ఆధ్వర్యంలో ఈనెల 20న...

    Private Schools | అనుమతులు లేని పాఠశాలపై చర్యలు: డీఈవో

    అక్షరటుడే, బాన్సువాడ: Private Schools | అనుమతుల్లేకుండా పాఠశాలలు నడిపిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని డీఈవో రాజు (Kamareddy...