అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | నిజామాబాద్ (Nizamabad) నగరంలోని నీలకంఠేశ్వర ఆలయాన్ని సోమవారం జిల్లా జడ్జి భరతలక్ష్మి (District Judge Bharata Laxmi) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆమె ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఆమెకు ఆలయ విశిష్టతను తెలియజేశారు.
