అక్షరటుడే, వెబ్డెస్క్: PCC Chief Bomma Mahesh Kumar Goud | రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకమైన నిర్ణయమని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ pcc chief mahesh kumar కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని సన్నబియ్యం లబ్ధిదారుడు నరేందర్ ఇంట్లో మంగళవారం సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం (Telangana Government) సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. ప్రతిఒక్క లబ్ధిదారుడు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్(Gadugu Gangadhar), నుడా ఛైర్మన్ కేశవేణు(Nuda Chairman Kesha venu,), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్(Narala Ratnakar) తదితరులు పాల్గొన్నారు.