More
    HomeతెలంగాణDMHO Rajshri | ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి

    DMHO Rajshri | ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి

    Published on

    అక్షర టుడే, ఆర్మూర్‌: DMHO Rajshri | ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే government hospitals ప్రసవాలు deliveries జరగాలని డీఎంహెచ్‌ఓ రాజశ్రీ DMHO Rajshri అన్నారు. బుధవారం పట్టణంలోని ఏరియాస్పత్రిని area hospital ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో doctors and staff నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, రోగులకు patients అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలన్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆమె వెంట డిప్యుటీ డీఎంహెచ్‌ఓ రమేష్, ఏరియాస్పత్రి సూపరింటెండెంట్‌ రవికుమార్, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డా సుప్రియ, వైద్యులు ఉన్నారు.

    Latest articles

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...

    Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి(terrorist attack) ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత...

    IPL 2025 | సన్‌రైజర్స్ ఓటమికి మూడు కారణాలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)కు మరో ఓటమి ఎదురైంది....

    More like this

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...

    Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి(terrorist attack) ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత...