More
    HomeజాతీయంPM Modi | ట్రంప్​ ఆథిత్యం కన్నా జగన్నాథుడి దర్శనమే ముఖ్యం: మోదీ

    PM Modi | ట్రంప్​ ఆథిత్యం కన్నా జగన్నాథుడి దర్శనమే ముఖ్యం: మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ ఆహ్వానం కన్నా.. తనకు జగన్నాథుడి దర్శనమే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. శుక్రవారం ప్రధాని ఒడిశా(Odisha)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జీ7 సదస్సు(G7 Summit)కు వెళ్లిన తనను అమెరికా అధ్యక్షుడు వైట్​హౌస్​కు ఆహ్వానించారని తెలిపారు. డిన్నర్​ చేసి వెళ్లాలని కోరారని మోదీ పేర్కొన్నారు. అయితే తాను ట్రంప్​ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు మోదీ చెప్పారు. ఒడిశా పర్యటన షెడ్యూల్‌లో ఉందని చెప్పానని తెలిపారు. జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడం తనకు ముఖ్యమని చెప్పారు.

    READ ALSO  Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

    Latest articles

    Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Education System : ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...

    Health Minister | ఆరోగ్యమంత్రిని కలిసిన పీఎంపీ, ఆర్​ఎంపీలు

    అక్షరటుడే, హైదరాబాద్: Health Minister : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha)ను శుక్రవారం...

    Phone Tapping Case | బండి సంజయ్​ ఫోన్​ ట్యాపింగ్​.. వాంగ్మూలం అడిగిన అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone...

    Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Education System | ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...

    More like this

    Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Education System : ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...

    Health Minister | ఆరోగ్యమంత్రిని కలిసిన పీఎంపీ, ఆర్​ఎంపీలు

    అక్షరటుడే, హైదరాబాద్: Health Minister : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha)ను శుక్రవారం...

    Phone Tapping Case | బండి సంజయ్​ ఫోన్​ ట్యాపింగ్​.. వాంగ్మూలం అడిగిన అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone...