More
    Homeక్రీడలుBCCI | దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదు: బీసీసీఐ

    BCCI | దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదు: బీసీసీఐ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: BCCI | ఐపీఎల్ 2025 వాయిదాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా స్పందించింది. భారత్‌-పాక్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లను వారం రోజుల పాటు వాయిదా (india-pakistan tension ipl matches one week postponed) వేస్తున్నట్లు ప్రకటించింది. ఆటగాళ్ల ఆందోళనలు, ప్రసారకర్తలు, స్పాన్సర్‌లు, అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వారం రోజుల తర్వాత పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి తదుపరి షెడ్యూల్‌, మ్యాచ్‌ల వివరాలను (next schedule and match details) వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా (BCCI Secretary Devajit Saikia) శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదని ఈ ప్రకటనలో బీసీసీఐ స్పష్టం చేసింది.

    READ ALSO  WTC Final | తొలి రోజు బౌల‌ర్ల‌దే హ‌వా.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో ఆసీస్‌దే పైచేయి

    ‘ఐపీఎల్ 2025 సీజన్‌లో (ipl 2025 season) జరగాల్సిన తదుపరి మ్యాచ్‌లను తక్షణమే వారం రోజుల పాటు వాయిదా (remaining matches will continue after one week) వేస్తున్నాం. ఆ తర్వాత పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి సంబంధిత అధికారులతో చర్చించి తదుపరి షెడ్యూల్‌, మ్యాచ్‌ల వివరాలను (next schedule and match details) వెల్లడిస్తాం.

    ఆటగాళ్ల ఆందోళనలు, ప్రసారకర్తలు (broadcasters), స్పాన్సర్స్ (sponsers), అభిమానుల (fans) అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఐపీఎల్ వాటాదారులతో (IPL stakeholders) చర్చించిన తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ (BBCI) మన సాయుధ దళాల బలంపై పూర్తి విశ్వాసం ఉంచినప్పటికీ, ఐపీఎల్ వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించడం వివేకమని భావించింది. ఈ కఠిన సమయంలో దేశానికి బీసీసీఐ అండగా నిలుస్తోంది. భారత ప్రభుత్వం (government of india), సాయుధ దళాలతో (armed forces) పాటు ప్రజలకు సంఘీభావం తెలుపుంది. భారత త్రివిధ దళాల ధైర్య సాహాసాలను, నిస్వార్థ సేవను బోర్డు కొనియాడుతోంది.

    READ ALSO  WTC Final | నేడే టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్.. స‌ఫారీ జ‌ట్టు క‌ల‌ని నెర‌వేర్చుకుంటుందా..!

    క్రికెట్ జాతీయ అభిరుచిగా (cricket is national passion) ఉన్నప్పటికీ.. దేశ సార్వభౌమాధికారం కంటే ఎక్కువ కాదని బీసీసీఐ భావిస్తోంది. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ తమకు అండగా నిలిచిన ఐపీఎల్ వాటాదారులందరికీ (IPL stakeholders) కృతజ్ఞతలు’ అని బీసీసీఐ తమ ప్రకటనలో (statement) పేర్కొంది.

    Latest articles

    AP New Airport | ఏపీకి కొత్త ఎయిర్​పోర్టు.. భారీగా నిధులు మంజూరు.. ఏర్పాటు ఎక్కడంటే..

    అక్షరటుడే, అమరావతి: AP New Airport: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం(central government) ఆమోదం...

    Trump Mobiles | ఇక ట్రంప్‌ మొబైల్స్‌.. కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన యూఎస్‌ అధ్యక్షుడి తనయులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump Mobiles : సంచలనాల ట్రంప్‌(Trump) కుమారులు నిర్వహిస్తున్న కంపెనీ మొబైల్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది....

    OnePlus | భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌తో.. వన్‌ప్లస్‌ నుంచి మరో రెండు ఫోన్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వన్‌ప్లస్‌(OnePlus) నుంచి త్వరలో మరో రెండు మోడళ్లు విడుదల కానున్నాయి. వచ్చేనెల 8వ తేదీ నుంచి...

    Amaravati | అమరావతి ముఖ ద్వారం చూశారా.. ముస్తాబ‌వుతున్న‌ మూలపాడు..!

    అక్షరటుడే, అమరావతి: Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది. విజయవాడ -...

    More like this

    AP New Airport | ఏపీకి కొత్త ఎయిర్​పోర్టు.. భారీగా నిధులు మంజూరు.. ఏర్పాటు ఎక్కడంటే..

    అక్షరటుడే, అమరావతి: AP New Airport: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం(central government) ఆమోదం...

    Trump Mobiles | ఇక ట్రంప్‌ మొబైల్స్‌.. కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన యూఎస్‌ అధ్యక్షుడి తనయులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump Mobiles : సంచలనాల ట్రంప్‌(Trump) కుమారులు నిర్వహిస్తున్న కంపెనీ మొబైల్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది....

    OnePlus | భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌తో.. వన్‌ప్లస్‌ నుంచి మరో రెండు ఫోన్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వన్‌ప్లస్‌(OnePlus) నుంచి త్వరలో మరో రెండు మోడళ్లు విడుదల కానున్నాయి. వచ్చేనెల 8వ తేదీ నుంచి...