More
    HomeజాతీయంCovid-19 virus | దడ పుట్టిస్తున్న కరోనా.. వెయ్యి దాటిన యాక్టివ్​ కేసులు..

    Covid-19 virus | దడ పుట్టిస్తున్న కరోనా.. వెయ్యి దాటిన యాక్టివ్​ కేసులు..

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Covid virus : దేశంలో కొవిడ్​ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. హాంకాంగ్(Hong Kong), సింగపూర్(Singapore) తర్వాత భారత్​(Bharath)(India)లోనూ కొవిడ్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కొవిడ్​ బారిన పడినవారి సంఖ్య 1,009కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 752 కేసులు నమోదైనట్లు పేర్కొంది.

    అత్యధిక కొవిడ్​ కేసులు ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళ(Kerala)లో యాక్టివ్ కేసుల సంఖ్య 430కి చేరింది. గత 24 గంటల్లో అక్కడ 335 కొత్త కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.

    Covid virus : దేశ రాజధానిలోనూ..

    దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోనూ కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. ఇక్కడ క్రియాశీల కేసులు 104 ఉన్నాయి. వారం రోజుల్లో ఢిల్లీలో 99 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో 153 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ యాక్టివ్ కరోనా కేసులు సోమవారం నాటికి 209కు చేరుకున్నాయి.

    READ ALSO  Cyber ​​Crime | రూ. 2 వేల కోట్ల సైబర్‌ మోసం.. ఏకంగా చైనాతో లింకులు!

    గుజరాత్​(Gujarat)లో 83, కర్ణాటక(Karnataka)లో 47, ఉత్తర్​ప్రదేశ్​(Uttar Pradesh)లో 15, పశ్చిమబెంగాల్​(West Bengal)లో 12 నమోదయ్యాయి. కాగా, థానె(Thane)లోని ఛత్రపతి శివాజీ మహరాజ్​ కల్వా ఆస్పత్రి(Chhatrapati Shivaji Maharaj Kalwa Hospital)లో కొవిడ్​తో 21 ఏళ్ల యువకుడు మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

    Covid virus : కొత్త వేరియంట్లు..

    తాజాగా కొవిడ్​ సోకిన వారిని విశ్లేషించగా.. రెండు కొత్త వేరియంట్లు(new variants) NB.1.8.1, LF.7 ప్రబలుతున్నట్లు గుర్తించారు. ఈ రెండు కొత్త వేరియంట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) సైతం స్పందించింది. ఈ రెండు కొత్త వేరియంట్లు కూడా తమ పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించింది.

    Latest articles

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRAI | టెలికాం రంగంలో జియో (JIO) దూసుకుపోతుంది. మే నెలలో రికార్డు స్థాయిలో...

    High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ...

    More like this

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRAI | టెలికాం రంగంలో జియో (JIO) దూసుకుపోతుంది. మే నెలలో రికార్డు స్థాయిలో...