More
    HomeతెలంగాణNizamabad City | 28న కశ్మీర్‌ వాస్తవాలపై సదస్సు

    Nizamabad City | 28న కశ్మీర్‌ వాస్తవాలపై సదస్సు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | కశ్మీర్‌ వాస్తవ పరిస్థితిపై ఈనెల 28న సదస్సు నిర్వహిస్తున్నట్లు ఇతిహాస సంకలన సమితి(Ithihasa Sankalana Samithi) అధ్యక్ష కార్యదర్శులు మోహన్‌ దాస్‌, ఆనంద్‌ తెలిపారు. నగరంలోని న్యాల్‌కల్‌ రోడ్డులోని మున్నూరు కాపు సంఘం (Munnur Kapu Sangham) భవనంలో సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. కశ్మీర్‌ ఫైల్స్‌(Kashmir Files) పుస్తక రచయిత ప్రముఖ జర్నలిస్టు రాక సుధాకర్, హైకోర్టు (High Court) న్యాయవాది కాటిపల్లి మహేందర్‌ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.

    READ ALSO  Nizamsagar Mandal | హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు ఉండొద్దు

    Latest articles

    Kamma Sangam | కమ్మ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, బాన్సువాడ: Kamma Sangam | బాన్సువాడ మండల కమ్మ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా...

    Saudi Airlines | లక్నోలో మరో విమానానికి తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Saudi Airlines | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం(Ahmedabad plane crash) ఘటన మరువక ముందే దేశంలో వరుస...

    Rythu Nestham | మరిన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం.. నేడు ప్రారంభించనున్న సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Rythu Nestham | రైతులకు వ్యవసాయ సూచనలు అందించడానికి ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిన...

    Fuji Film Workshop | కెమెరామెన్లకు ఫోటోగ్రఫీపై వర్క్​షాప్​

    అక్షరటుడే, ఇందూరు:Fuji Film Workshop | ఫ్యూజి ఫిల్మ్​ సంస్థ ఆధ్వర్యంలో కెమెరామెన్లకు ఒకరోజు వర్క్​షాప్​ ఏర్పాటు చేశారు....

    More like this

    Kamma Sangam | కమ్మ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, బాన్సువాడ: Kamma Sangam | బాన్సువాడ మండల కమ్మ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా...

    Saudi Airlines | లక్నోలో మరో విమానానికి తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Saudi Airlines | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం(Ahmedabad plane crash) ఘటన మరువక ముందే దేశంలో వరుస...

    Rythu Nestham | మరిన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం.. నేడు ప్రారంభించనున్న సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Rythu Nestham | రైతులకు వ్యవసాయ సూచనలు అందించడానికి ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిన...