ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు.. తక్షణమే స్పందించిన సీపీ

    CP Sai Chaitanya | అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు.. తక్షణమే స్పందించిన సీపీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | తమకు ఏదైనా సమస్య వస్తే ప్రజలు గతంలో పోలీస్​స్టేషన్​ (Police stations) మెట్లు ఎక్కాలంటే భయపడేవారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​ అమల్లో ఉన్నప్పటికీ కొందరి పనితీరు కారణంగా బాధితులు స్టేషన్లకు తమ సమస్యను చెప్పుకునేందుకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సీపీ సాయి చైతన్య ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఒకవైపు పోలీస్​స్టేషన్లను ప్రక్షాళన చేస్తూనే.. మరోవైపు ప్రతి సోమవారం పోలీస్​ ప్రజావాణి  నిర్వహిస్తున్నారు. పోలీస్​స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోయినా.. పీఎస్​లలో ఎలాంటి ఇబ్బందులన్నా తనను కలవచ్చని సూచనలు చేశారు. దీంతో బాధితులు నేరుగా సీపీని కలిసి తమ బాధలను చెప్పుకుంటున్నారు.

    CP Sai Chaitanya | అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు..

    సీపీ కార్యాలయానికి ప్రతి సోమవారం బాధితులు తరలివస్తున్నారు. కాగా.. రెండో టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో నివాసముండే సవిత అనే మహిళ సీపీ ఆఫీస్​కు వచ్చింది. ఇదే సమయంలో కార్యాలయంలోకి వెళ్తున్న సీపీ సాయిచైతన్య తన కారును ఆపి మహిళతో మాట్లాడారు. తన భర్త అదనపు కట్నం కోసం నిత్యం తనను వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. ఆమె దరఖాస్తును పరిశీలించిన సీపీ తక్షణమే సమస్యను పరిష్కరించాలని మహిళా పోలీస్​స్టేషన్​ ఎస్​హెచ్​వోను ఆదేశించారు.

    READ ALSO  Governor Jishnu Dev Varma | జిల్లా ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి..

    Latest articles

    Rajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు...

    Notam | పాక్ విమానాల‌పై నిషేధం పొడిగింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Notam | ప‌హాల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్ విమానాల‌పై నిషేధం విధించిన కేంద్రం.. ఆ...

    Fake Embassy | వీడు మాములోడు కాదు.. ఏకంగా నకిలీ రాయబార కార్యాలయం పెట్టేశాడుగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Embassy | నకిలీ సంస్థలు పెట్టి ప్రజలను మోసం చేయడం చూస్తుంటాం. గతంలో...

    KRCL Notification | పదో తరగతితో రైల్వేలో ఉద్యోగం.. వచ్చేనెల 12 వరకు దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: KRCL Notification | పదో తరగతి(Tenth class) విద్యార్హతతో రైల్వే శాఖలో ఉద్యోగం కోసం...

    More like this

    Rajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు...

    Notam | పాక్ విమానాల‌పై నిషేధం పొడిగింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Notam | ప‌హాల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్ విమానాల‌పై నిషేధం విధించిన కేంద్రం.. ఆ...

    Fake Embassy | వీడు మాములోడు కాదు.. ఏకంగా నకిలీ రాయబార కార్యాలయం పెట్టేశాడుగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Embassy | నకిలీ సంస్థలు పెట్టి ప్రజలను మోసం చేయడం చూస్తుంటాం. గతంలో...