More
    Homeఆంధ్రప్రదేశ్​Simhachalam | సింహాచలం ఘటనపై విచారణ కమిషన్​ ఏర్పాటు

    Simhachalam | సింహాచలం ఘటనపై విచారణ కమిషన్​ ఏర్పాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Simhachalam | విశాఖపట్నం జిల్లా సింహాచలం Simhachalam అప్పన్న appanna స్వామి చందనోత్సవాల సందర్భంగా జరిగిన ప్రమాదంలో పలువురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ PM modi, సీఎం చంద్రబాబు cm chandrababu, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ pavan kalyan దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై విచారణ కమిషన్ Inquiry Commission ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    మున్సిపల్ కమిషనర్ Municipal Commissioner సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటైంది. ఐపీఎస్ IPS అధికారి ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్​ చీఫ్ వేంకటేశ్వరరావు ఈ కమిషన్​లో సభ్యులుగా ఉన్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవాదాయశాఖ ఆలయాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా ఈ ఘటనపై స్పందించిన మాజీ సీఎం వైఎస్​ జగన్ YS Jagan​ నాసిరకం పనులతోనే గోడ కూలిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

    READ ALSO  West Godavari | 24 గజాల స్థలంలో మూడంతస్తుల బిల్డింగ్​.. షాకైన డిప్యూటీ స్పీకర్​

    Latest articles

    Nizamabad Collector | జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి

    అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad Collector | కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy)...

    America | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :America | అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్‌ పార్క్‌‌(Centennial...

    Women World Cup | ఉమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Women World Cup | పుష్క‌ర కాలం త‌ర్వాత‌ భారత్‌ మహిళల వన్డే ప్రపంచ కప్‌కు...

    PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)పై పీసీసీ...

    More like this

    Nizamabad Collector | జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి

    అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad Collector | కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy)...

    America | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :America | అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్‌ పార్క్‌‌(Centennial...

    Women World Cup | ఉమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Women World Cup | పుష్క‌ర కాలం త‌ర్వాత‌ భారత్‌ మహిళల వన్డే ప్రపంచ కప్‌కు...