More
    Homeఆంధ్రప్రదేశ్​CM Chandra babu | భారత్‌తో పెట్టుకుంటే ఎవరైనా మటాషే: చంద్రబాబు

    CM Chandra babu | భారత్‌తో పెట్టుకుంటే ఎవరైనా మటాషే: చంద్రబాబు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Chandra babu | జమ్మూ కశ్మీర్​లోని పహల్​గామ్​లో(Pahalgam terror జరిగిన ఉగ్రదాడిని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. భారత్‌తో పెట్టుకుంటే ఎవరైనా మటాష్ అయిపోవాల్సిందేనని పేర్కొన్నారు. భారత్‌ను ఉగ్రవాదం ఏం చేయలేదని సీఎం అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

    CM Chandra babu | భవిష్యత్ అంతా ఏఐదే..

    స్టార్టప్‌ కంపెనీల కోసం వి-లాంచ్‌ పాడ్‌ 2025ని చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. అమరావతిలోని విట్‌ వర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని hitech City Hyderabad 14 నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. భవిష్యత్ అంతా ఐటీదేనని అపట్లో తాను చెప్పానన్నారు. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు ఐటీ ఉద్యోగానికే డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు. నేనెప్పుడూ భవిష్యత్తు టెక్నాలజీ గురించి మాట్లాడుతానని.. దాన్ని అందిపుచ్చుకున్న వాళ్లు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులుంటారని, అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని పేర్కొన్నారు.

    READ ALSO  Thiruchanur | కారులో మద్యం సేవించిన యువ‌కులు.. ఊపిరాడ‌క మృతి

    CM Chandra babu | మే 2న ఏపీకి రానున్న ప్రధాని..

    మే 2న ప్రధాని మోదీ అమరావతికి రానున్నారని సీఎం తెలిపారు. ఆయన చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బ్రహ్మాండంగా నూతన రాజధాని నిర్మించుకుందామని, ఈ వేడుకకు ప్రజలంతా హాజరు కావాలని కోరారు.

    Latest articles

    Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో...

    Train tickets | పెరిగిన రైల్వే ఛార్జీలు.. నేటి నుండి అమ‌ల్లోకి.. ఎంత పెరిగాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Train tickets : దాదాపు ఐదేళ్ల తర్వాత భారత రైల్వే శాఖ IRCTC ప్రయాణికులపై ఛార్జీల...

    Today Gold Price | పసిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త మూడు నాలుగు రోజులుగా బంగారం Gold ధ‌ర‌లు త‌గ్గుతూ...

    Agni-5 | అత్యాధునిక బంకర్​ బస్టర్​పై డీఆర్​డీవో కసరత్తు.. అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి కొత్త వేరియంట్‌ అభివృద్ధి!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 : భారత సైనిక సామర్థ్యాలకు గణనీయమైన ముందడుగు పడుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ...

    More like this

    Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో...

    Train tickets | పెరిగిన రైల్వే ఛార్జీలు.. నేటి నుండి అమ‌ల్లోకి.. ఎంత పెరిగాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Train tickets : దాదాపు ఐదేళ్ల తర్వాత భారత రైల్వే శాఖ IRCTC ప్రయాణికులపై ఛార్జీల...

    Today Gold Price | పసిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త మూడు నాలుగు రోజులుగా బంగారం Gold ధ‌ర‌లు త‌గ్గుతూ...