More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​CBSE board | సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్​.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్షలు

    CBSE board | సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్​.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్షలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CBSE board | సీబీఎస్​ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యార్థులపై (Students) ఒత్తిడి తగ్గించి, మంచి మార్కులు సాధించేలా అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) పదో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతిని 2026 నుంచి అమలు చేయనుంది.

    CBSE board | కొత్త మార్గదర్శకాలు

    పదో తరగతి సీబీఎస్​ఈ సిలబస్​ (CBSE syllabus) చదివే విద్యార్థుల పరీక్షలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను బోర్డు ఆమోదించినట్లు పరీక్షల కంట్రోలర్​ సన్యామ్​ భరద్వాజ్​ PTIకి తెలిపారు. ఇందులో భాగంగా మొదటి దశ పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇక రెండో దశ ఎగ్జామ్స్​ను మేలో నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులు మొదటి దశ పరీక్షల్లో హాజరు కావడం తప్పనిసరి. రెండో దశ ఐచ్ఛికం అని పేర్కొన్నారు. విద్యా సంవత్సరంలో (Academic year) అంతర్గత మూల్యాంకనాలు మాత్రం ఒకసారి జరుగుతాయని CBSE చెప్పింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    READ ALSO  Staff Selection Commission | స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ నోటిఫికేష‌న్.. ఏకంగా 3,131 పోస్టులు

    Latest articles

    ACB Trap | లంచం తీసుకుంటూ దొరికిన అకౌంట్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏసీబీ...

    CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్​ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి...

    Mahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | ఈ రోజుల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. బ‌స్సులో వెళ్లినా,...

    Jagannath Rath Yatra | జగన్నాథుడి సేవలో అదానీ.. 40 లక్షల మందికి ఉచితంగా ఆహారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagannath Rath Yatra | దేశంలో ఎంతో ఘనంగా జరిగే పూరి జగన్నాథుడి రథయాత్రకు...

    More like this

    ACB Trap | లంచం తీసుకుంటూ దొరికిన అకౌంట్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏసీబీ...

    CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్​ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి...

    Mahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | ఈ రోజుల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. బ‌స్సులో వెళ్లినా,...