అక్షరటుడే, వెబ్డెస్క్ : CBI | ట్రేడ్ లైసెన్స్ trade licence కోసం లంచం అడిగిన పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్లను సీబీఐ cbi trap case today పట్టుకుంది.
ఢిల్లీలోని ఎంసీడీ నరేలా జోన్లో పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఉద్యోగి ట్రేడ్ లైసెన్స్ కోసం రూ.90 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.30 లంచం ఇచ్చాడు. ఇంకా రూ.60 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు సీబీఐ అధికారులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో రూ.60 లంచం తీసుకుంటుంగా ఒక ప్రైవేట్ వ్యక్తిని సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అతడితో పాటు ఇద్దరు పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్లపై కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు నిందితులను సీబీఐ అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తోంది.