అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan | ఉగ్రవాదులను terrorists పెంచి పోషిస్తూ భారత్ Bharatపై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ pakistan మరో దుశ్చర్యకు దిగింది. పాక్ ప్రమేయంతో జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు pahalgam terror attack పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం దాయాది దేశంతో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే ఇప్పటికే...
అక్షరటుడే, ఆర్మూర్:Siddhartha Degree College | పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు(Stdents) వీడ్కోలు సమావేశాన్ని గురువారం నిర్వహించారు....