More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ

    Kamareddy SP | పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ:Kamareddy SP | పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) ఆదేశించారు. గురువారం నస్రుల్లాబాద్ (Nasrullabad)​ పోలీస్​ స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ రికార్డు(Pending record)లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించాలని సూచించారు. అలాగే కేసులను త్వరితగతిన పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.

    READ ALSO  Selfie Video | మెదక్ జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం.. సెల్ఫీ వీడియో వైరల్

    Latest articles

    Gandhari | ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతన్న

    అక్షరటుడే, గాంధారి: Gandhari | ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయం సంఘం వద్ద యూరియా...

    Stock Market | లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Stock Market | ఇన్వెస్టర్లు(Investors) లాభాల స్వీకరణతో దిగడంతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య...

    Collector Nizamabad | ఎరువుల కొరత రానీయవద్దు

    అక్షరటుడే,ఇందల్వాయి: Collector Nizamabad | వర్షాకాలం సీజన్​ ప్రారంభమైనందున రైతులకు ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి...

    Cruise Ship | క్రూయిజ్ షిప్​ నుంచి పడిపోయిన కూతురు.. చిన్నారి కోసం సముద్రంలో దూకేసిన త్రండి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cruise Ship | డిస్నీ డ్రీమ్ క్రూయిజ్ నౌక(Disney Dream Cruise Ship)లో జూన్ 29న...

    More like this

    Gandhari | ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతన్న

    అక్షరటుడే, గాంధారి: Gandhari | ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయం సంఘం వద్ద యూరియా...

    Stock Market | లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Stock Market | ఇన్వెస్టర్లు(Investors) లాభాల స్వీకరణతో దిగడంతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య...

    Collector Nizamabad | ఎరువుల కొరత రానీయవద్దు

    అక్షరటుడే,ఇందల్వాయి: Collector Nizamabad | వర్షాకాలం సీజన్​ ప్రారంభమైనందున రైతులకు ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి...