More
    Homeతెలంగాణకామారెడ్డిterror attack | ఉగ్రదాడిలో అమరులైనవారికి కొవ్వొత్తులతో నివాళి

    terror attack | ఉగ్రదాడిలో అమరులైనవారికి కొవ్వొత్తులతో నివాళి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: terror attack : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఎల్లారెడ్డిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్​, హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలోని గాంధీ చౌక్ వద్ద ఈ ప్రదర్శన చేపట్టారు.

    అమరులైన భారతీయ హిందువుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు భారత్ సరైన బుద్ధి చెబుతుందని ఆయా నాయకులు పేర్కొన్నారు.

    Latest articles

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...

    Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి(terrorist attack) ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత...

    IPL 2025 | సన్‌రైజర్స్ ఓటమికి మూడు కారణాలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)కు మరో ఓటమి ఎదురైంది....

    More like this

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...

    Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి(terrorist attack) ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత...