More
    Homeక్రైంAnantapuram | ఇంటర్​ విద్యార్థిని దారుణ హత్య

    Anantapuram | ఇంటర్​ విద్యార్థిని దారుణ హత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anantapuram | అనంతపురం ( Anantapuram) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్​ సెకండియర్​ చదువుతున్న ఓ విద్యార్థినిని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం పెట్రోల్​ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. ఉరవకొండ (Uravakonda) నియోజకవర్గం కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద కాలిన స్థితిలో మృతదేహం లభించింది.

    కాగా తమ కూతురు కనిపించడం లేదని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. కాల్​ లిస్ట్​ పేరుతో కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ముందుగానే స్పందించి ఉంటే తమ కూతురు బతికేదని వారు వాపోయారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Hyderabad | స్పా ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన పోలీసులు

    Latest articles

    Police Transfers | ఏఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీ.. ఎవరికి ఎక్కడ పోస్టింగ్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Police Transfers : నిజామాబాద్​ జిల్లా(Nizamabad district)లోని పలువురు అసిస్టెంట్ సబ్‑ఇన్‌స్ట్రాక్టర్లు Assistant Sub-Instructors (ASIs),...

    Charlapalli pond | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు సుందరీకరణకు అడుగులు.. హైడ్రా స‌హ‌కారం కోరిన‌ జైళ్ల విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Charlapalli pond : చ‌ర్ల‌ప‌ల్లి జైలు ప్రాంతంలోని 58 ఎక‌రాల చెరువును ఆధునికీక‌రించ‌డంతో పాటు సుంద‌రీకరణకు...

    viral video | బలిచ్చే ముందు యజమానిని కౌగిలించుకుని ఏడ్చిన మేక..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: viral video : బక్రీద్(Bakrid) సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించిన ప్రస్తుతం నెట్టింట social media...

    Group-1 Mains Results | ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాల విడుదల

    అక్షరటుడే, అమరావతి: Group-1 Mains Results : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. గత...

    More like this

    Police Transfers | ఏఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీ.. ఎవరికి ఎక్కడ పోస్టింగ్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Police Transfers : నిజామాబాద్​ జిల్లా(Nizamabad district)లోని పలువురు అసిస్టెంట్ సబ్‑ఇన్‌స్ట్రాక్టర్లు Assistant Sub-Instructors (ASIs),...

    Charlapalli pond | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు సుందరీకరణకు అడుగులు.. హైడ్రా స‌హ‌కారం కోరిన‌ జైళ్ల విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Charlapalli pond : చ‌ర్ల‌ప‌ల్లి జైలు ప్రాంతంలోని 58 ఎక‌రాల చెరువును ఆధునికీక‌రించ‌డంతో పాటు సుంద‌రీకరణకు...

    viral video | బలిచ్చే ముందు యజమానిని కౌగిలించుకుని ఏడ్చిన మేక..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: viral video : బక్రీద్(Bakrid) సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించిన ప్రస్తుతం నెట్టింట social media...