ePaper
More
    HomeతెలంగాణRailway Jobs | ఉద్యోగాల కోసం లంచం.. రైల్వే అధికారులపై సీబీఐ కేసు

    Railway Jobs | ఉద్యోగాల కోసం లంచం.. రైల్వే అధికారులపై సీబీఐ కేసు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Jobs | ఉద్యోగాల jobs కోసం లంచం తీసుకున్న రైల్వే అధికారులపై సీబీసీ cbi కేసులు నమోదు చేసింది. దక్షిణ మధ్య రైల్వేలో ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్లు Traffic Inspectors, చీఫ్​ కంట్రోలర్ chief controller​ పోస్టులను భర్తీ చేశారు. ఆయా పోస్టుల నియామకాల కోసం అభ్యర్థుల నుంచి డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్(DOM) లంచం డిమాండ్​ చేశారు. దీంతో బాధితులు రైల్వే పోలీసులను, విజిలెన్స్​ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ నిందితుల ఇళ్లలో సోదాలు చేసింది. నిందితులు నలుగురు అభ్యర్థుల నుంచి రూ.1.25 లక్షలు యూపీఐ ద్వారా, ఒక అభ్యర్థి నుంచి రూ.40 వేల నగదు లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు, అతడి కుమారుడి ఖాతాల్లో మొత్తం రూ. 31,62,500 అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. కేసు విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

    READ ALSO  Kharge Meeting | స్థానిక పోరుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్​.. కాసేపట్లో రాష్ట్రానికి ఖర్గే

    Latest articles

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    More like this

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...