అక్షరటుడే, వెబ్డెస్క్: TTD | తిరుమలలో tirumala శ్రీపద్మావతి శ్రీనివాసుల sri padmavati srinivasula పరిణయోత్సవాలు మే 6 నుంచి 8వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ TTD Darshan కీలక నిర్ణయం key decision తీసుకుంది. పరిణయోత్సవాలు సందర్భంగా మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం arjitha Brahmotsavam, సహస్రదీపాలంకార సేవలను ttd seva రద్దు చేసింది.
మూడు రోజుల పాటు జరుగనున్న వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలిరోజు మలయప్పస్వామివారు Malayappa Swamy గజవాహనం, రెండో రోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై Garuda Vahana ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆ తరువాత కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.