ePaper
More
    HomeతెలంగాణFarmers | రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం.. ఇందూరు కేంద్రంగా మరో రెండు సంస్థలు

    Farmers | రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం.. ఇందూరు కేంద్రంగా మరో రెండు సంస్థలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Farmers | కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్​ జిల్లా (Nizamabad District) రైతులకు శుభావార్త చెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా మరో రెండు సంస్థలను ఇందూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే నగరంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం (National Turmeric Board office) ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయ భవనాన్ని ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Union Home Minister Amit Shah) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పసుపు ఎగుమతులను ప్రోత్సహించడానికి జాతీయ సహకార ఎగుమతి లిమిటెడ్ (NCEL), జాతీయ సహకార ఆర్గానిక్స్ లిమిటెడ్‌లను(NCOL) నిజామాబాద్​లో ఏర్పాటు చేస్తామన్నారు.

    పసుపు రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడంలో భాగంగా నిజామాబాద్‌లో (Nizamabad) ఈ సంస్థలను స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సహకార సంస్థలు పసుపు ఎగుమతులను పెంపొందించడంలో, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. రైతులకు న్యాయమైన లాభాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

    READ ALSO  Bheemgal Police | రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకోవాలి

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....