అక్షరటుడే, వెబ్డెస్క్: Asaduddin Owaisi | జమ్మూకశ్మీర్లోని jammu and kashmirjammu and kashmir పహల్గామ్లో pahalgam జరిగిన ఉగ్రదాడిని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ AIMIM chief asaduddin owaisi తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన జాతీయ మీడియాతో national media మాట్లాడారు. ‘మతం గురించి అడిగి మరీ అమాయక ప్రజలను అత్యంత క్రూరంగా హతమార్చారు. ఈ ఘటన పుల్వామా దాడి కంటే తీవ్రమైంది.
ఈ సారి ఉగ్రవాదులు terrorists ఏకంగా పౌరులనే టార్గెట్ targeted civilians చేసుకున్నారు. ఇది ఒక మారణహోమం.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని అసద్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన ఉగ్రవాదులను terrorists కేంద్రం కఠినంగా శిక్షిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈ మేరకు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. మతం గురించి అడిగి మరీ అమాయక ప్రజలను అత్యంత క్రూరంగా హతమార్చారు. ఈ ఘటన పుల్వామా దాడి కంటే తీవ్రమైంది.
source : ANI#PahalgamTerroristAttack #pahalgamattack #pahalgamkashmir #owaisi pic.twitter.com/tBX4FB1g9J— Akshara Today (@aksharatoday) April 23, 2025