More
    Homeఆంధ్రప్రదేశ్​Operation Sindoor | భారత ఆర్మీకి రూ. 5 లక్షలు ఇచ్చిన సామాన్యుడు.. బర్త్​డే సందర్భంగా...

    Operation Sindoor | భారత ఆర్మీకి రూ. 5 లక్షలు ఇచ్చిన సామాన్యుడు.. బర్త్​డే సందర్భంగా విరాళం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ఆపరేషన్​ సింధూర్​ అనంతరం భారత్​ – పాక్​ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్​ ప్రయోగిస్తున్న మిస్సైల్స్​, డ్రోన్​లను భారత్​ విజయవంతంగా కూల్చివేస్తోంది (india shotdown pakistan missilesand drones). పాక్​ దాడులతో భారత్​ ఎదురుదాడులు చేస్తున్న విషయం తెలిసిందే (india counterattack to pakistan). ఇందుకోసం సైన్యం పోరాటం చేస్తోంది. దేశ రక్షణకోసం అలుపెరుగకుండా పనిచేస్తోంది.

    భారత్ – పాక్​ ఉద్రిక్తతల (india-pakistan tension) వేళ.. మన సైన్యం చూపుతున్న ధైర్య సాహసాలను యావత్ దేశం కీర్తిస్తోంది. భారత సైన్యం (indian army) శక్తిని తట్టుకోలేక.. సరిహద్దుల్లో అమాయక ప్రజలపై కాల్పులకు పాక్​ తెగుబడుతోంది. పాక్​ కాల్పులను సైతం భారత్​ తిప్పికొడుతోంది. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో సైన్యానికి యావత్ దేశం అండగా నిలబడుతోంది (india is standing with india army). ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన ఓ వ్యక్తి తన దేశభక్తి చాటుకున్నాడు. పుట్టినరోజు సందర్భంగా భారత సైన్యానికి ఉడతా భక్తిగా రూ. 5 లక్షల విరాళం అందించాడు తిరుపతికి జ్యోతికృష్ణ నాయుడు(Jyothi Krishna Naidu). భారత ఆర్మీకి విరాళం ఇచ్చి దేశం పట్ల తనకు ఉన్న భక్తి ని చాటుకున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆర్మీ అధికారుల (army officers) మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నాడు. అనంతరం రూ.5 లక్షల చెక్కును (five lakh cheque) అధికారులకు అందజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సైన్యం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉండాలనేది తన కోరిక అని తెలిపాడు.

    READ ALSO  Weather Updates | వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌.. నేడు, రేపు ఉరుములతో కూడిన వర్షాలు

    Latest articles

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...

    MP Raghunandan Rao | మరికాసేపట్లో చంపేస్తాం.. ఎంపీ రఘునందన్​రావుకు మరోసారి బెదిరింపులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Raghunandan Rao | బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్...

    More like this

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...