More
    HomeజాతీయంChardham Yatra | చార్​ధామ్‌ యాత్ర నిలిపివేత

    Chardham Yatra | చార్​ధామ్‌ యాత్ర నిలిపివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Chardham Yatra | భారత్​ – పాకిస్తాన్​ ఉద్రిక్తతల (india-pakistan tension) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం (central governament key decision) తీసుకుంది. ఛార్​ధామ్​ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది (announcement of chardham yatra cancel).

    ఆపరేషన్​ సిందూర్​ తర్వాత పాక్​ డ్రోన్లు, క్షిపణులతో దాడులు (pakistan attacks with drones and missiles) చేస్తోంది. ముఖ్యంగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు (targeting to attack on tempels and tourist places) పాల్పడుతోంది. ఈ క్రమంలో కేంద్రం చార్​ధామ్​ యాత్రను (chardham yatra) నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బద్రీనాథ్​ (badrinath), కేదార్‌నాథ్‌ (kedarnath), గంగోత్రి (gangothri), యమునోత్రిలో (yamunothri) భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్‌ సేవలను (helicopter services) కూడా కేంద్రం నిలిపివేసింది.

    READ ALSO  Tamil Nadu | ఆస్తులు కావాలని వేధించిన కుమార్తెలు.. రూ.నాలుగు కోట్ల విలువైన ఆస్తిని ఆలయానికి విరాళం ఇచ్చిన తండ్రి..

    చార్‌ధామ్ యాత్ర (chardham yatra) హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు పవిత్ర ఆలయాలను ఇందులో భాగంగా సందర్శిస్తారు. ఈ ఏడాది మే 1న యాత్ర ప్రారంభమైంది. పటిష్ట బందోబస్తు మధ్య యాత్ర నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో యాత్రను నిలిపివేయాలని (decided to suspend the yatra) కేంద్రం నిర్ణయించింది. మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి పాక్​ దాడులు (pakistan attacks) కొనసాగాయి. ఈ దాడులకు ప్రతీకారంగా భారత్​ పాక్​లోని పలు నగరాలపై దాడులు (india attack on pakistan citys) చేసినట్లు సమాచారం.

    Latest articles

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...

    MP Raghunandan Rao | మరికాసేపట్లో చంపేస్తాం.. ఎంపీ రఘునందన్​రావుకు మరోసారి బెదిరింపులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Raghunandan Rao | బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్...

    More like this

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...