More
    HomeజాతీయంOperation Sindoor | మూడు పాకిస్తాన్​ యుద్ధ విమానాలను కూల్చేసిన భారత్​

    Operation Sindoor | మూడు పాకిస్తాన్​ యుద్ధ విమానాలను కూల్చేసిన భారత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | పహల్​గామ్​ ఉగ్రదాడి అనంతరం భారత్​ – పాకిస్తాన్​ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్​పై దాడికి మూడు యుద్ధ విమానాలను పంపింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. ఒక ఎఫ్​–16తో పాటు రెండు జేఎఫ్​17 విమానాలను కూల్చివేసింది. అంతేకాకుండా పాక్​ జమ్మూ ఎయిర్​పోర్టుపై డ్రోన్లతో దాడికి యత్నించగా.. వాటిని సైతం న్యూట్రలైజ్​ చేసింది.

    READ ALSO  Heavy Rains | గుజరాత్​లో భారీ వర్షాలు.. చెరువులను తలపిస్తున్న సూరత్​ రోడ్లు

    Latest articles

    Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...

    Srisailam | శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Srisailam : జ్యోతిర్లింగాల్లో(Jyotirlingas) ఒక్కటైన శ్రీశైలం లడ్డూ ప్రసాదం (Laddu Prasad)లో బొద్దింక కనిపించడం కలకలం...

    Indian Railway | రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 8 గంటల ముందే ఛార్ట్ సిద్ధం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Railway : రైలు ఛార్టుల తయారీ ప్రక్రియలో కీలక మార్పు రాబోతోంది. నూతన పద్ధతిని...

    SHO | నూతన ఎస్​హెచ్​ఓకు స్వాగతం పలికిన సీనియర్ జర్నలిస్టులు

    అక్షరటుడే, కామారెడ్డి: SHO : కామారెడ్డి పట్టణ ఠాణా ఎస్​హెచ్​ఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్ నరహరిని ఆదివారం...

    More like this

    Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...

    Srisailam | శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Srisailam : జ్యోతిర్లింగాల్లో(Jyotirlingas) ఒక్కటైన శ్రీశైలం లడ్డూ ప్రసాదం (Laddu Prasad)లో బొద్దింక కనిపించడం కలకలం...

    Indian Railway | రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 8 గంటల ముందే ఛార్ట్ సిద్ధం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Railway : రైలు ఛార్టుల తయారీ ప్రక్రియలో కీలక మార్పు రాబోతోంది. నూతన పద్ధతిని...