అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్పై దాడికి మూడు యుద్ధ విమానాలను పంపింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. ఒక ఎఫ్–16తో పాటు రెండు జేఎఫ్17 విమానాలను కూల్చివేసింది. అంతేకాకుండా పాక్ జమ్మూ ఎయిర్పోర్టుపై డ్రోన్లతో దాడికి యత్నించగా.. వాటిని సైతం న్యూట్రలైజ్ చేసింది.

Latest articles
జాతీయం
Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం
అక్షరటుడే, వెబ్డెస్క్: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...
ఆంధ్రప్రదేశ్
Srisailam | శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం
అక్షరటుడే, వెబ్డెస్క్: Srisailam : జ్యోతిర్లింగాల్లో(Jyotirlingas) ఒక్కటైన శ్రీశైలం లడ్డూ ప్రసాదం (Laddu Prasad)లో బొద్దింక కనిపించడం కలకలం...
జాతీయం
Indian Railway | రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. 8 గంటల ముందే ఛార్ట్ సిద్ధం
అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Railway : రైలు ఛార్టుల తయారీ ప్రక్రియలో కీలక మార్పు రాబోతోంది. నూతన పద్ధతిని...
కామారెడ్డి
SHO | నూతన ఎస్హెచ్ఓకు స్వాగతం పలికిన సీనియర్ జర్నలిస్టులు
అక్షరటుడే, కామారెడ్డి: SHO : కామారెడ్డి పట్టణ ఠాణా ఎస్హెచ్ఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్ నరహరిని ఆదివారం...
More like this
జాతీయం
Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం
అక్షరటుడే, వెబ్డెస్క్: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...
ఆంధ్రప్రదేశ్
Srisailam | శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం
అక్షరటుడే, వెబ్డెస్క్: Srisailam : జ్యోతిర్లింగాల్లో(Jyotirlingas) ఒక్కటైన శ్రీశైలం లడ్డూ ప్రసాదం (Laddu Prasad)లో బొద్దింక కనిపించడం కలకలం...
జాతీయం
Indian Railway | రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. 8 గంటల ముందే ఛార్ట్ సిద్ధం
అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Railway : రైలు ఛార్టుల తయారీ ప్రక్రియలో కీలక మార్పు రాబోతోంది. నూతన పద్ధతిని...