అక్షరటుడే,బోధన్: Excise Police Station | మత్తు పదార్థాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(Bodhan MLA Sudarshan Reddy) పేర్కొన్నారు. పట్టణంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్(Excise Police Station bodhan)ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం సబ్ కలెక్టర్(bodhan Sub-Collector), ఏసీపీ(bodhan ACP), ఎక్సైజ్ అధికారులతో(nizamabad Excise officers) సమీక్ష నిర్వహించారు. యువత మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రారంభోత్సవంలో ఎక్స్సైజ్ పోలీస్ అధికారులు మల్లారెడ్డి excise officer mallareddy, డీసీ సోమిరెడ్డి deputy commissioner Somi reddy, సీఐ భాస్కర్రావు ఉన్నారు.
కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్బిన్ taher bin hamdan హందాన్, గ్రంథాలయ ఛైర్మన్ రాజిరెడ్డి anthireddy rajareddy, బోధన్ కాంగ్రెస్ నాయకులు తూము శరత్ రెడ్డి thoomu sharat reddy, దాము, నాగేశ్వరరావు, హరికాంత్ చారి, పౌల్, అల్లె రమేష్, సంజీవ్ రెడ్డి, శంకర్, తలారి నవీన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.