More
    HomeతెలంగాణMla Dhanpal Suryanarayana | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

    Mla Dhanpal Suryanarayana | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Mla Dhanpal Suryanarayana | వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ urban mla dhanpal suryanarayana గుప్తా అన్నారు. మంగళవారం గౌతమ్ నగర్​లో nizamabad town మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్​కు సూచించినట్లు చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు తల్లిదండ్రులకు వివరించి.. చిన్నారులు బడిలో చేరేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్ nizamabad deo ashok, ఎంఈవో వెంకట్ నారాయణ meo venkat narayana, ఏఈ ఉదయ్ కిరణ్, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

    Latest articles

    May Day | అమరవీరుల స్ఫూర్తితో మేడే

    అక్షరటుడే, ఇందూరు:May Day | అమరవీరుల స్ఫూర్తితో మేడే నిర్వహించుకుందామని ఏఐటీయూసీ(AITUC) జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు....

    Jammu Kashmir | లాడెన్‌కు, పాక్ ఆర్మీ చీఫ్‌కు తేడా లేదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jammu Kashmir | జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదాన్ని ఎగుదోస్తున్న పాకిస్తాన్‌ను టెర్ర‌రిస్టు స్పాన్స‌ర్‌ దేశంగా ప్ర‌క‌టించాల‌ని అమెరికా...

    Atal Pension Yojana | రోజుకు రూ.7 చెల్తిస్తే.. నెలనెలా రూ.5వేల పెన్షన్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అటల్‌ పెన్షన్‌...

    Social Economic Survey | కొనసాగుతున్న సామాజిక ఆర్థిక సర్వే

    అక్షరటుడే, బాన్సువాడ:Social Economic Survey | పట్టణాల్లో వార్డులను చిన్నచిన్న భాగాలుగా విభజించి సర్వే(Survey) చేసి డేటాను ప్రభుత్వానికి...

    More like this

    May Day | అమరవీరుల స్ఫూర్తితో మేడే

    అక్షరటుడే, ఇందూరు:May Day | అమరవీరుల స్ఫూర్తితో మేడే నిర్వహించుకుందామని ఏఐటీయూసీ(AITUC) జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు....

    Jammu Kashmir | లాడెన్‌కు, పాక్ ఆర్మీ చీఫ్‌కు తేడా లేదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jammu Kashmir | జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదాన్ని ఎగుదోస్తున్న పాకిస్తాన్‌ను టెర్ర‌రిస్టు స్పాన్స‌ర్‌ దేశంగా ప్ర‌క‌టించాల‌ని అమెరికా...

    Atal Pension Yojana | రోజుకు రూ.7 చెల్తిస్తే.. నెలనెలా రూ.5వేల పెన్షన్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అటల్‌ పెన్షన్‌...