అక్షరటుడే, ఇందూరు:Mla Dhanpal Suryanarayana | వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ urban mla dhanpal suryanarayana గుప్తా అన్నారు. మంగళవారం గౌతమ్ నగర్లో nizamabad town మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించినట్లు చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు తల్లిదండ్రులకు వివరించి.. చిన్నారులు బడిలో చేరేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్ nizamabad deo ashok, ఎంఈవో వెంకట్ నారాయణ meo venkat narayana, ఏఈ ఉదయ్ కిరణ్, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Mla Dhanpal Suryanarayana | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
Published on
