అక్షరటుడే, ఆర్మూర్: Sri Chaitanya School | పది ఫలితాల్లో ఆర్మూర్ శ్రీ చైతన్య (Sri Chaitanya) విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి తెలిపారు. 72 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. 62 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు పొందారని చెప్పారు. శివమాల్ హర్ 586, సీహెచ్ తాన్వి 585, సీహెచ్ అనన్య 584, రవితేజ 583 సాధించి టాపర్లుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్ వివరించారు.