More
    Homeఆంధ్రప్రదేశ్​Simhachalam | సింహాచలం ఘటనపై విచారణ కమిషన్​ ఏర్పాటు

    Simhachalam | సింహాచలం ఘటనపై విచారణ కమిషన్​ ఏర్పాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Simhachalam | విశాఖపట్నం జిల్లా సింహాచలం Simhachalam అప్పన్న appanna స్వామి చందనోత్సవాల సందర్భంగా జరిగిన ప్రమాదంలో పలువురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ PM modi, సీఎం చంద్రబాబు cm chandrababu, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ pavan kalyan దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై విచారణ కమిషన్ Inquiry Commission ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    మున్సిపల్ కమిషనర్ Municipal Commissioner సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటైంది. ఐపీఎస్ IPS అధికారి ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్​ చీఫ్ వేంకటేశ్వరరావు ఈ కమిషన్​లో సభ్యులుగా ఉన్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవాదాయశాఖ ఆలయాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా ఈ ఘటనపై స్పందించిన మాజీ సీఎం వైఎస్​ జగన్ YS Jagan​ నాసిరకం పనులతోనే గోడ కూలిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

    READ ALSO  NTR District | మరో మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ

    Latest articles

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    More like this

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...