More
    Homeఆంధ్రప్రదేశ్​KA Paul | కూటమి సర్కారుపై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

    KA Paul | కూటమి సర్కారుపై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: KA Paul | ఏపీలోని కూటమి సర్కారుపై ప్రజాశాంతి పార్టీ(Praja shanti party) అధ్యక్షుడు కేఏ పాల్‌(KA Paul) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ప్రజల ప్రాణాలు పోతున్నా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయం(Simhachalam Temple)లో జరిగిన ఘటనపై స్పందించారు. గోడ కూలిన ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గతంలో తిరుపతిలోనూ తొక్కిసలాట(Tirupati Stampede) ఘటనలో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. దర్శనాల కోసం టికెట్ల రూపేనా డబ్బులు తీసుకుని కోట్లు సంపాదిస్తున్నారని, అలాంటి సమయంలో ప్రజలకు సరిపడా సౌకర్యాలు కల్పించరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆలయాలకు కూడా చర్చిల మాదిరిగానే కమిటీలు వేసి రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.

    READ ALSO  AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    Latest articles

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం...

    IGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ జితేందర్​

    అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter IGP”గా ఖ్యాతి గాంచిన IGP...

    Rajasthan | వన్యప్రాణుల అవయవాల అమ్మకం.. వల పన్ని పట్టుకున్న అధికారులు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rajasthan | వన్యప్రాణుల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వాటి అవయవాలను యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. తాజగా రాజస్థాన్‌లోని కోటాలో...

    More like this

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం...

    IGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ జితేందర్​

    అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter IGP”గా ఖ్యాతి గాంచిన IGP...