More
    HomeజాతీయంNational Security Advisory Board | కేంద్రం కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు...

    National Security Advisory Board | కేంద్రం కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్​ వ్యవస్థీకరణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: National Security Advisory Board | పహల్​గామ్​ ఉగ్రదాడి అనంతరం భారత్​ – పాక్​ ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం union government of India కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా NSA బోర్డు పునర్​ వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టింది.

    ఏడుగురు సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఛైర్మన్​గా రాRaw మాజీ చీఫ్​ అలోక్​ జోషిని నియమించింది. అంతేకాకుండా సభ్యులుగా పీఎం సిన్హా, ఏకే సింగ్​, మోంటీ కన్నా, మాజీ ఐపీఎస్​లు రాజీవ్​ రంజన్​ వర్మ, మన్మోహన్​ సింగ్​, మాజీ ఐఎఫ్​ఎస్​ అధికారి వెంకటేశ్​ వర్మ తదితరులను నియమించింది. బోర్డు సభ్యులుగా మాజీ మిలిటరీ ఐపీఎస్​, ఐఎఫ్​ఎస్​ అధికారులు ఉన్నారు.

    పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కేంద్రం ఈ బోర్డును ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. కేంద్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కాసేపట్లో ఈ విషయాలను కేంద్ర మంత్రులు మీడియాకు వెల్లడించనున్నారు.

    READ ALSO  Heavy Rains | భారీ వర్షాలు.. కూలిన ఐదు అంతస్తుల బిల్డింగ్​

    Latest articles

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం...

    IGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ జితేందర్​

    అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter IGP”గా ఖ్యాతి గాంచిన IGP...

    Rajasthan | వన్యప్రాణుల అవయవాల అమ్మకం.. వల పన్ని పట్టుకున్న అధికారులు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rajasthan | వన్యప్రాణుల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వాటి అవయవాలను యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. తాజగా రాజస్థాన్‌లోని కోటాలో...

    More like this

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం...

    IGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ జితేందర్​

    అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter IGP”గా ఖ్యాతి గాంచిన IGP...