ePaper
More
    Homeబిజినెస్​IPO | అ'ధర'గొట్టిన మరో ఐపీవో.. తొలిరోజే 27 శాతం లాభాలిచ్చిన ఆంథెమ్‌ బయోసైస్సెస్‌

    IPO | అ’ధర’గొట్టిన మరో ఐపీవో.. తొలిరోజే 27 శాతం లాభాలిచ్చిన ఆంథెమ్‌ బయోసైస్సెస్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:IPO | మెయిన్‌ బోర్డు(Main board) నుంచి వచ్చిన మరో ఐపీవో ఆదరగొట్టింది. ఇన్వెస్టర్లకు లిస్టింగ్ సమయం లోనే సుమారు 27 శాతం లాభలను అందించింది.

    మార్కెట్ నుంచి రూ. 3,395 కోట్లు సమీకరించేందుకు ఆంథెమ్‌ బయోసైస్సెస్‌(Anthem Biosciences) ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌(IPO) కు వచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరుకు(Bangalore) చెందిన ఈ కంపెనీ సీఆర్‌డీఎం(కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌) రంగంలో సేవలందిస్తోంది. డ్రగ్‌ డిస్కవరీ(Drug Discovery), డెవలప్‌మెంట్‌, మాన్యుఫాక్చరింగ్‌ ప్రాసెస్‌ కలిగిన పూర్తి సమగ్ర కార్యకలాపాలతో కూడిన టెక్నాలజీ ఫోకస్డ్‌(Technology Focused) కంపెనీ ఇది. ఐపీవో గత సోమవారం ప్రారంభమైంది. సబ్స్క్రిప్షన్ గడువు బుధవారంతో ముగిసింది.

    కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు(Equity Share)ను రూ. 570 కి విక్రయించింది. ఈ ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి మంచి స్పందన లభించింది. రిటైల్ కోటా దాదాపు 6 టైమ్స్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఈ కంపెనీ షేర్లు సోమవారం రూ. 723 వద్ద లిస్ట్‌ అయ్యాయి. అంటే ఐపీవో అలాట్ అయిన వారికి తొలిరోజే 26.85 శాతం లాభాలు వచ్చాయన్న మాట. షేర్ ధర రూ. 730 వద్ద నిలకడగా ట్రేడ్ అవుతోంది.

    READ ALSO  Stock Market | ఏటూ తేలని ట్రేడ్‌ డీల్‌.. అనిశ్చితిలో మార్కెట్లు

    Latest articles

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    Maharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో మరో...

    CP Sai Chaitanya | పోలీసు శాఖ ఇమేజ్ పెంచేలా సిబ్బంది పనిచేయాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | పోలీస్ శాల ఇమేజ్ పెంచే విధంగా సిబ్బంది నిక్కచ్చిగా...

    More like this

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    Maharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో మరో...