ePaper
More
    Homeక్రైంPashamylaram | పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం

    Pashamylaram | పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pashamylaram | సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pashamylaram) పారిశ్రామికవాడలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల సిగాచి పరిశ్రమ (Sigachi Factory)లో పేలుడు చోటుసుకున్న ఘటన మరువక ముందే ఆదివారం ఉదయం ఎన్వీరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి.

    ఎన్వీరో వేస్ట్ మేనేజ్మెంట్ (Enviro Waste Management) పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఆస్పత్రుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారు. మంటల్లో జేసీబీ, లారీ కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.

    Pashamylaram | ఆందోళనలో కార్మికులు

    పరిశ్రమల్లో వరుస ఘటనలతో కార్మికులు, పాశమైలారం వాసులు ఆందోళన చెందుతున్నారు. పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్​ 30న భారీ పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 43 మంది మృతి చెందారు. మరో ఏడుగురి ఆచూకీ లభించలేదు. వారు కూడా చనిపోయి ఉంటారని అధికారులు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున, సిగాచి కంపెనీ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించాయి.

    READ ALSO  Moneylenders | వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు.. పది మందిపై కేసులు

    ఈ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే.. మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

    Latest articles

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...