ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

    Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhadrachalam Temple | దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది. కొందరు ఆలయ భూములను యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవడానికి వెళ్తున్న అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా భద్రాచలం ఈవో రమాదేవి(Bhadrachalam EO Ramadevi)పై కొందరు దాడి చేశారు.

    ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)​లోని అల్లూరి జిల్లా పురుషోత్తపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాచలం రామాలయానికి సంబంధించిన 889.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని కొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. ఆ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇటీవల ఏపీ హైకోర్టు(High Court) తీర్పు చెప్పింది. అయినా ఆక్రమణదారులు మాత్రం నిర్మాణాలు చేపట్టారు.

    Bhadrachalam Temple | మూకుమ్మడిగా దాడి

    పురుషోత్తపట్నం(Purushottapatnam)లోని ఆలయ భూముల్లో నిర్మాణాల విషయం తెలుసుకున్న ఈవో రమాదేవి, సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. నిర్మాణాలను అడ్డుకునే యత్నం చేశారు. అయితే స్థానికులు ఈవోతో పాటు సిబ్బందిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఈవో స్పృహ తప్పి పోడిపోయారు. దీంతో సిబ్బంది వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

    READ ALSO  MLA Anirudh | చంద్ర‌బాబు కోవ‌ర్టుల‌న్న‌ది కాంట్రాక్ట‌ర్ల గురించే.. నా మాట‌లు వ‌క్రీక‌రిస్తే స‌హించ‌బోనన్న ఎమ్మెల్యే అనిరుధ్‌

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....