ePaper
More
    HomeజాతీయంMadhya Pradesh | రూ.40 కోట్లతో నిర్మించిన వంతెన.. నామరూపాల్లేకుండా పోయింది

    Madhya Pradesh | రూ.40 కోట్లతో నిర్మించిన వంతెన.. నామరూపాల్లేకుండా పోయింది

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Madhya Pradesh | మధ్యప్రదేశ్​ (Madhya Pradesh)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది.

    కాగా.. భారీ వర్షాల దాటికి రూ.40 కోట్లతో నిర్మించిన ఓ వంతెన నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. మధ్యప్రదేశ్​లోని రాష్ట్ర రహదారి 22 (State Highway 22)పై ఇటీవల రూ.40 కోట్లతో వంతెన నిర్మించారు. శనివారం కురిసిన భారీ వర్షానికి ఆ వంతెన మొత్తం కొట్టుకుపోయింది.

    రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్‌‌‌– హోషంగాబాద్‌ను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారలు చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.

    దీనిపై అధికారులు మాట్లాడుతూ.. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వంతెన దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. దీంతో వాహనాలను దారి మళ్లించామని చెప్పారు. ఇండోర్‌లోని మేఘదూత్ గార్డెన్ సమీపంలో భారీ వర్షానికి రోడ్డు కుంగిపోయింది. కాగా.. ఈ ఘటనలపై మంత్రి కైలాష్ విజయవర్గియా దర్యాప్తునకు ఆదేశించారు.

    READ ALSO  Rain Alert | తెలంగాణకు నేడు వర్ష సూచన

    Latest articles

    Stock Market | చివరి అరగంటలో పరుగులు.. లాభాల్లో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | అమెరికా, భారత్‌(US -Bharath) మధ్య కుదిరిన మినీ ట్రేడ్‌ డీల్‌ను ఈరోజు...

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    More like this

    Stock Market | చివరి అరగంటలో పరుగులు.. లాభాల్లో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | అమెరికా, భారత్‌(US -Bharath) మధ్య కుదిరిన మినీ ట్రేడ్‌ డీల్‌ను ఈరోజు...

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....