ePaper
More
    HomeజాతీయంRailway Passengers | బీహార్​లోని జోగ్బానీ నుంచి చెన్నైకి డైరెక్ట్​ రైలు

    Railway Passengers | బీహార్​లోని జోగ్బానీ నుంచి చెన్నైకి డైరెక్ట్​ రైలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Railway Passengers | బీహార్​ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) మరో మూడు, నాలుగు నెలల్లో జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎలాగైన విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) బీహార్​లో ఇటీవల పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాజాగా రైల్వే శాఖ
    (Railway Department) బీహార్​లో జోగ్బానీ నుంచి చెన్నై సెంట్రల్​కు డైరెక్ట్ రైలు నడపాలని నిర్ణయించింది. ఈ రైలు అతి త్వరలో అందుబాటులోకి రానుందని బీహార్​ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్(Bihar Deputy CM Tar Kishore Prasad) పేర్కొన్నారు. కాగా జోగ్బాని నేపాల్​కు సరిహద్దులో ఉంటుంది.

    బీహార్​కు చెందిన బీజేపీ ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్(BJP MP Pradeep Kumar Singh) కూడా జోగ్బానీ నుంచిచెన్నై సెంట్రల్​కు కొత్త డైలీ ఎస్ఎఫ్ ఎక్స్ ప్రెస్ అతి త్వరలో నడుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ రైలు విజయవాడ – బల్హర్షా – నాగ్‌పూర్ – గోండియా – జబల్‌పూర్ లైన్ ద్వారా నడుస్తుందని తెలిపారు. బీహార్​ నుంచి ఎంతో మంది దక్షిణాదిలో కూలీ పనుల నిమిత్తం వస్తుంటారు. ఈ క్రమంలో ఈ రైలు అందుబాటులోకి వస్తే వారికి ఎంతో మేలు జరగనుంది.

    READ ALSO  Philippines | పుట్టిన రోజునాడే కన్నుమూత.. ఫిలిప్పిన్స్ లో కామారెడ్డి జిల్లా వైద్య విద్యార్థి మృతి

    Latest articles

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    More like this

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...