ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | కాంగ్రెస్​ కార్యకర్తలు సోషల్​ మీడియాలో యుద్ధం ప్రకటించాలి.. సీఎం కీలక...

    CM Revanth Reddy | కాంగ్రెస్​ కార్యకర్తలు సోషల్​ మీడియాలో యుద్ధం ప్రకటించాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | కాంగ్రెస్​ కార్యకర్తలు సోషల్​ మీడియాలో యుద్ధం ప్రకటించాలని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సూచించారు.

    కొందరు దుబాయ్‌లో ఆఫీసులు పెట్టి, ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో (LB Stadium) నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​ కార్యకర్తలు ప్రభుత్వానికి బ్రాండ్​ అంబాసిడర్లుగా మారాలని కోరారు. సోషల్​ మీడియాలో యుద్ధం (social media war) ప్రకటించాలని.. ఆ యుద్ధంలో కల్వకుంట్ల గడీ ముక్కలుముక్కలు కావాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

    CM Revanth Reddy | 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం

    తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు (government jobs) ఇచ్చామని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి, కేసీఆర్‌.. దమ్ముంటే ఉద్యోగ నియామకాలపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. 60 వేల ఉద్యోగాలకు ఒక్కటి తగ్గినా.. తాను క్షమాపణ చెబుతానన్నారు.

    READ ALSO  Pashamylaram | మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం.. పేలుడు ఘటనపై స్పందించిన సిగాచి కంపెనీ

    CM Revanth Reddy | రైతురాజ్యంపై చర్చ పెడదాం

    రైతురాజ్యంపై పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చపెడదామని ప్రధాని మోదీ (Prime Minister Modi), మాజీ సీఎం కేసీఆర్​కు సవాల్​ విసిరారు. ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమన్నారు. రైతు భరోసా విఫలమవుతుందని.. కొందరు గోతికాడ నక్కల్లా ఎదురు చూశారని ఆరోపించారు. తొమ్మిది రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని వివరించారు.

    CM Revanth Reddy | ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి

    రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి 119 ఎమ్మెల్యే సీట్లు 153కు పెరుగుతాయని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో (Women Reservation Bill) 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

    Latest articles

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా బిల్ల మహేష్ నియామకమయ్యారు. ఈ...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    More like this

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా బిల్ల మహేష్ నియామకమయ్యారు. ఈ...