ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDouble Bedroom Scheme | డబుల్ ఇళ్ల పట్టాల కోసం రోడ్డెక్కిన లబ్ధిదారులు

    Double Bedroom Scheme | డబుల్ ఇళ్ల పట్టాల కోసం రోడ్డెక్కిన లబ్ధిదారులు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Double Bedroom Scheme | ఏళ్లు గడుస్తున్నా డబుల్ బెడ్​రూం​ ఇళ్లకు పట్టాలు ఇవ్వట్లేదని లబ్ధిదారులు ఆందోళన చేశారు. ఈ మేరకు శుక్రవారం కామారెడ్డి (Kamareddy) తహశీల్దార్ కార్యాలయం (Tahsildar’s Office) వద్ద రామేశ్వర్ పల్లి (Rameshwar Pally) డబుల్ ఇళ్ల లబ్ధిదారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులు చేసి ఏళ్లు గడుస్తోందన్నారు. ఇళ్లవద్ద వసతుల కోసం కలెక్టరేట్ (Kamareddy Collectorate) వద్ద ధర్నా చేస్తే తప్పా సరైన వసతులు కల్పించలేదన్నారు.

    Double Bedroom Scheme | రోడ్డు కూడా లేదు..

    ప్రస్తుతం రోడ్డు సౌకర్యం సరిగా లేదని, ముఖ్యంగా ఇళ్లపట్టాలు లేక తమకు గుర్తింపు లభించడం లేదని లబ్ధిదారులు వాపోయారు. ధర్నాలు చేస్తేనే వసతులు కల్పిస్తారా అని ప్రశ్నించారు. డబుల్ ఇళ్లు ఇచ్చారని సంబరపడడమే తప్పా పట్టాలు ఇవ్వకపోవడంతో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. అధికారులు స్పందించి తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

    READ ALSO  Kamareddy | రెండు లారీలు ఢీ: ఒకరి దుర్మరణం

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....