ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy district | రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరి దుర్మరణం.. మరొకరి పరిస్థితి...

    Kamareddy district | రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ : Kamareddy district : కామారెడ్డి జిల్లా పెద్దకొడప్​గల్ మండలంలోని జగన్నాథ పల్లి గేటు సమీపంలో బుధవారం రాత్రి(జులై 2) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జుక్కల్ మండలం(Jukkal mandal)లోని మహ్మదాబాద్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్ పై తమ గ్రామానికి వెళ్తుండగా జగన్నాథపల్లి గేటు సమీపంలో రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఘటనాస్థలిలోనే మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.

    Kamareddy district : పంక్చర్​ కావడంతో..

    పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి(Banswada Government Hospital)కి తరలించారు. టైర్​ పంక్చర్​ కావడంతో లారీని డ్రైవరు రోడ్డుపై ఆపినట్లు చెబుతున్నారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    READ ALSO  SI transfers | భారీగా ఎస్సైల బదిలీ

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....