ePaper
More
    HomeతెలంగాణElectric Buses | 10,300 ఎలక్ట్రిక్​ బస్సుల కోసం కేంద్రం టెండర్

    Electric Buses | 10,300 ఎలక్ట్రిక్​ బస్సుల కోసం కేంద్రం టెండర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Electric Buses | ప్రస్తుతం మెట్రో నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ ప్రభుత్వం పదేళ్లు దాటిన డీజిల్​, 15 ఏళ్లు దాటిన పెట్రోల్​ వాహనాలకు ఇంధనం పోయొద్దని ఆదేశించింది. తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో డీజిల్​ వాహనాలను హైదరాబాద్​ నగరం బయటకు పంపిస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల తెలిపారు. నగరంలో మూడు వేల ఎలక్ట్రిక్​ బస్సులను (Electric Buses) నడుపుతామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central government) భారీగా ఎలక్ట్రిక్​ బస్సుల కొనుగోలు కోసం టెండర్​ పిలిచింది.

    ఎలక్ట్రిక్​ బస్సులు, వాహనాలతో కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన దిగుమతుల భారం తగ్గుతుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్​ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ మేరకు దేశంలో ఎలక్ట్రిక్​ బైక్​లు, కార్ల (electric bikes and cars) విక్రయాలు భారీగా పెరిగాయి. అయితే ప్రభుత్వ రంగ ట్రాన్స్​పోర్టు కోసం కేంద్రం తాజాగా ఎలక్ట్రిక్​ బస్సుల కోసం టెండర్​ ఆహ్వానించింది. మొత్తం 10,900 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ వేసింది. ఇందులో బెంగళూరుకు 4500 బస్సులు, ఢిల్లీకి 2800, హైదరాబాద్​కు 2000, అహ్మదాబాద్​కు 1000, సురాత్ కు 800 బస్సులను కేటాయించనున్నారు.

    READ ALSO  Advocates | ఫేక్ సర్టిఫికెట్లతో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్లు.. సభ్యత్వాన్ని రద్దు చేసిన బార్ కౌన్సిల్

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....