More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​CBSE board | సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్​.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్షలు

    CBSE board | సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్​.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్షలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CBSE board | సీబీఎస్​ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యార్థులపై (Students) ఒత్తిడి తగ్గించి, మంచి మార్కులు సాధించేలా అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) పదో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతిని 2026 నుంచి అమలు చేయనుంది.

    CBSE board | కొత్త మార్గదర్శకాలు

    పదో తరగతి సీబీఎస్​ఈ సిలబస్​ (CBSE syllabus) చదివే విద్యార్థుల పరీక్షలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను బోర్డు ఆమోదించినట్లు పరీక్షల కంట్రోలర్​ సన్యామ్​ భరద్వాజ్​ PTIకి తెలిపారు. ఇందులో భాగంగా మొదటి దశ పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇక రెండో దశ ఎగ్జామ్స్​ను మేలో నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులు మొదటి దశ పరీక్షల్లో హాజరు కావడం తప్పనిసరి. రెండో దశ ఐచ్ఛికం అని పేర్కొన్నారు. విద్యా సంవత్సరంలో (Academic year) అంతర్గత మూల్యాంకనాలు మాత్రం ఒకసారి జరుగుతాయని CBSE చెప్పింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    READ ALSO  Job Notification | గుడ్​న్యూస్​.. ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల

    Latest articles

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    More like this

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...