More
    HomeజాతీయంHardeep Puri | బిలావల్​ భుట్టోకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి

    Hardeep Puri | బిలావల్​ భుట్టోకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hardeep Puri | పహల్​గామ్​ ఉగ్రవాద దాడి(pahalgam terror attack) తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పాకిస్తాన్​తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని( రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర నిర్ణయంతో పాకిస్తాన్​ తీవ్ర ఇబ్బందులు పడనుంది. వ్యవసాయం ఆధారపడిన ఆదేశానికి చావుదెబ్బగా మారనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్​కు చెందిన పలువురు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్, మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. ’సింధు నది నీటి ఆపితే.. భారతీయుల రక్తం ప్రవహిస్తుంది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

    అయితే, భుట్టో వ్యాఖ్యలకు మన కేంద్ర మంత్రి హర్దీప్​సింగ్​ పూరి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ‘నేను అతడి(భుట్టో) ప్రకటన విన్నాను. అతిడిని నీటిలో ఎక్కడైనా దూకమనండి. అసలు నీరే లేనప్పుడు అతను ఎలా చస్తాడు..? అలాంటి వారి ప్రకటనల్ని పట్టించుకోవద్దు. తర్వాత వారికే అర్థం అవుతుంది’ అని అన్నారు.

    READ ALSO  Constitutional Assassination Day | ఎమర్జెన్సీ పీడలకు 50 ఏళ్లు.. నేడు రాజ్యాంగ హత్యా దినం

    ‘పహల్​గామ్​లో ఉగ్రదాడి పొరుగు దేశం చేసిందే. దీనికి వారు బాధ్యత వహించాల్సిందే. మునుపటిలా కాదు.. ఇప్పుడు వారి ఆటలు సాగవు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా.. పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రారంభం మాత్రమే’ అని పేర్కొన్నారు.

    Latest articles

    CM Revanth Reddy | రాష్ట్రానికి నష్టం చేసిన కేసీఆర్​, హరీశ్​ రావు : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | రాష్ట్రానికి మాజీ సీఎం కేసీఆర్​ (KCR), మాజీ మంత్రి హరీశ్​రావు...

    Nizamabad Collector | భూ సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాలో చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి భూ...

    Nizamabad City | సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మైనార్టీ కమిషన్ ఛైర్మన్​ తారిక్ అన్సారీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం...

    Prabhas Injury | ఫౌజీ సెట్‌లో ప్ర‌భాస్ కాలికి గాయం.. టెన్ష‌న్ ప‌డుతున్న ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Prabhas injury | స‌లార్ (Salaar), ‘కల్కి 2898 ఏ.డి.’ వంటి భారీ విజయాల తర్వాత...

    More like this

    CM Revanth Reddy | రాష్ట్రానికి నష్టం చేసిన కేసీఆర్​, హరీశ్​ రావు : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | రాష్ట్రానికి మాజీ సీఎం కేసీఆర్​ (KCR), మాజీ మంత్రి హరీశ్​రావు...

    Nizamabad Collector | భూ సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాలో చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి భూ...

    Nizamabad City | సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మైనార్టీ కమిషన్ ఛైర్మన్​ తారిక్ అన్సారీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం...