More
    Homeక్రైంHyderabad | డబ్బులు డబుల్​ అవుతాయని చెప్పి.. రూ.500 కోట్ల మోసం!

    Hyderabad | డబ్బులు డబుల్​ అవుతాయని చెప్పి.. రూ.500 కోట్ల మోసం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​లోని మాదాపూర్​ (Madhapur)లో భారీ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్​ అవుతాయని నమ్మించిన ఓ సంస్థ ప్రజల నుంచి రూ.500 కోట్లు వసూలు చేసింది. మాదాపూర్​లోని ఏవీ ఇన్ఫ్రాకాన్ (AV Infracon)  ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ బైబ్యాక్‌ పేరుతో రూ.500 కోట్ల మోసానికి పాల్పడింది.

    తమ కంపెనీలో పెట్టుబడి పెడితే డబుల్​ ఇస్తామని సంస్థ యజమాని విజయ్​ గొగుల ప్రజలను నమ్మించారు. డబ్బులు ఇవ్వకపోతే తగిన భూమి రిజిస్ట్రేషన్‌ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో చాలా మంది ఆ సంస్థలో పెట్టుబడి పెట్టారు. సుమారు 500 మంది నుంచి రూ.500 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంతకు డబ్బులు రిటర్న్​ ఇవ్వకపోవడంతో బాధితులు ఆయనను ప్రశ్నించారు. దీంతో మరో ప్రాజెక్ట్​ ఉందంటూ నమ్మించాడు.

    READ ALSO  Navipet | లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఇంటర్​ విద్యార్థిని మృతి

    బాధితులు గట్టిగా ప్రశ్నిస్తే బ్లాంక్ చెక్కులు ఇస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు సైబరాబాద్ (Cyberabad)​ కమిషనరేట్​లో, మాదాపూర్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు మాదాపూర్​ పోలీసులు తెలిపారు.

    Latest articles

    Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని...

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...

    Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే యోచనలో బీజేపీ

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...

    Hydraa | హైడ్రా పేరిట బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా...

    More like this

    Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని...

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...

    Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే యోచనలో బీజేపీ

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...