More
    Homeజాతీయం​​Uttar Pradesh | ప్రియుడితో హనీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను చంపిన తల్లి

    ​​Uttar Pradesh | ప్రియుడితో హనీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను చంపిన తల్లి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ​​Uttar Pradesh : ప్రియుడితో హనీమూన్‌(honeymoon)కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను చంపింది ఓ కసాయి తల్లి. ఉత్తరప్రదేశ్ లో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్(​​Uttar Pradesh) లోని ముజఫర్ నగర్ ప్రాంతం రోడ్కాలి గ్రామానికి చెందిన ఓ మహిళ (24)కు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    తన భర్త వసీం జీవనోపాధి కోసం చండీగఢ్ (Chandigarh)లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జునైద్ అనే వ్యక్తితో ముస్కాన్ అక్రమ సంబంధం పెట్టుకుంది. జునైద్‌తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని, అడ్డుగా ఉన్న తన పిల్లలకు విషమిచ్చి కడతేర్చింది. పోలీసుల విచారణలో నిందితురాలు నేరం అంగీకరించింది.

    కట్టుకున్న దానిని నమ్మి.. ఆమె కోసం, తన ఇద్దరు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఊరు కాని ఊరిలో కాయకష్టం చేస్తున్న ఆ భర్తకు కమ్మక ద్రోహి భార్య నిలువునా మోసగించింది. ఇద్దరు పిల్లలను ఆ అభాగ్యుడికి లేకుండా చేసి, అతడి జీవితాన్ని అంధకారం చేసింది.

    READ ALSO  Helicopter Manufacturing Center | నాగ్‌పూర్‌లో అత్యాధునిక హెలికాప్టర్ తయారీ కేంద్రం.. మాక్స్ ఏరోస్పేస్తో ‘మహా’ సర్కారు ఒప్పందం

    Latest articles

    Fisheries Department | మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్ష

    అక్షరటుడే, లింగంపేట: Fisheries Department | మండలం బోనాల్​లో గురువారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం మత్స్యకారులకు (fishermen) వృత్తి...

    BJP SC Morcha | ఎస్సీల అభివృద్ధికి పీఎం మోదీ కృషి

    అక్షరటుడే, ఇందూరు: BJP SC Morcha | ఎస్సీల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ...

    Telangana politics | మొన్న ఆంధ్రా.. నేడు తెలంగాణ‌.. హరీశ్ రావు సభలో రప్ప రప్ప డైలాగ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana politics | గంగమ్మ జాతరలో వేటలను నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం.. ఈ...

    More like this

    Fisheries Department | మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్ష

    అక్షరటుడే, లింగంపేట: Fisheries Department | మండలం బోనాల్​లో గురువారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం మత్స్యకారులకు (fishermen) వృత్తి...

    BJP SC Morcha | ఎస్సీల అభివృద్ధికి పీఎం మోదీ కృషి

    అక్షరటుడే, ఇందూరు: BJP SC Morcha | ఎస్సీల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ...