More
    HomeజాతీయంPM Modi | ట్రంప్​ ఆథిత్యం కన్నా జగన్నాథుడి దర్శనమే ముఖ్యం: మోదీ

    PM Modi | ట్రంప్​ ఆథిత్యం కన్నా జగన్నాథుడి దర్శనమే ముఖ్యం: మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ ఆహ్వానం కన్నా.. తనకు జగన్నాథుడి దర్శనమే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. శుక్రవారం ప్రధాని ఒడిశా(Odisha)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జీ7 సదస్సు(G7 Summit)కు వెళ్లిన తనను అమెరికా అధ్యక్షుడు వైట్​హౌస్​కు ఆహ్వానించారని తెలిపారు. డిన్నర్​ చేసి వెళ్లాలని కోరారని మోదీ పేర్కొన్నారు. అయితే తాను ట్రంప్​ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు మోదీ చెప్పారు. ఒడిశా పర్యటన షెడ్యూల్‌లో ఉందని చెప్పానని తెలిపారు. జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడం తనకు ముఖ్యమని చెప్పారు.

    READ ALSO  Trump warns Khamenei | నిన్ను చంపడం చిటికెలో పని.. ఖమేనీకి ట్రంప్​ వార్నింగ్​

    Latest articles

    Yoga Day | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yoga Day : మన దేశ పురాతన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన యోగా(Yoga).. ప్రపంచవ్యాప్తంగా...

    Australia | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా నిషేధం.. చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Australia : 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సోషల్ మీడియా వాడకంపై...

    Iran | ఇరాన్‌కు ఆమె శాపమే తగిలిందా..? నెట్టింట వైరల్​ అవుతున్న 2004 నాటి విషాద గాథ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran : అది ఆగస్టు 15, 2004 ఉదయం.. ఇరాన్‌లోని నేకా నగరం.. అందరూ చూస్తుండగానే...

    Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి

    అక్షరటుడే జక్రాన్​పల్లి: Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి చెందిన ఘటన జక్రాన్​పల్లి (jakranpally) మండలం పడకల్​ గ్రామంలో...

    More like this

    Yoga Day | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yoga Day : మన దేశ పురాతన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన యోగా(Yoga).. ప్రపంచవ్యాప్తంగా...

    Australia | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా నిషేధం.. చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Australia : 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సోషల్ మీడియా వాడకంపై...

    Iran | ఇరాన్‌కు ఆమె శాపమే తగిలిందా..? నెట్టింట వైరల్​ అవుతున్న 2004 నాటి విషాద గాథ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran : అది ఆగస్టు 15, 2004 ఉదయం.. ఇరాన్‌లోని నేకా నగరం.. అందరూ చూస్తుండగానే...