More
    HomeతెలంగాణRythu Bharosa | రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్నారా.. నేటితో ముగియనున్న గడువు

    Rythu Bharosa | రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్నారా.. నేటితో ముగియనున్న గడువు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa | రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం రైతు భరోసా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వానాకాలం సీజన్​ రైతు భరోసా(Rythu Bharosa) పొందడానికి ప్రభుత్వం కొత్త రైతులకు అవకాశం కల్పించింది. జూన్​ 5 లోపు పట్టాపాస్​బుక్​ పొందిన వారు ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూన్​ 20(శుక్రవారం)లోగా దరఖాస్తు చేసుకుంటే ఈ సీజన్​కు సంబంధించి రైతు భరోసా జమ చేస్తామని పేర్కొంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు గడువు ముగియనున్న నేపథ్యంలో గతంలో రైతు భరోసా పొందని వారు, కొత్తగా పాస్​బుక్​లు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే బ్యాంక్​ అకౌంట్​ మార్చుకోవాలనుకునే వారికి కూడా నేటితో గడువు ముగుస్తుందని తెలిపారు.

    Rythu Bharosa | నాలుగు రోజుల్లో రూ.6,405 కోట్లు జమ

    రాష్ట్ర ప్రభుత్వం(State Government) రైతు భరోసాను వేగంగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేసింది. 4 రోజుల్లో రూ.6,405 రైతులకు(Farmers) ఖాతాల్లో జమ అయ్యాయి. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మరో రూ.1,500 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది.

    READ ALSO  Rythu Bharosa | ఐదు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    Latest articles

    Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి తొమ్మిది సభ్యులతో ప్రత్యేక కమిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Education System | ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...

    Nizamabad Collector | నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ విజయవంతం చేయాలి

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad Collector | మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు...

    Nizamabad City | 26న కుమ్మర్ల బోనాల జాతర

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్​లో...

    Warangal | భద్రకాళి అమ్మవారి బోనాలు వాయిదా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal | వరంగల్​ (Warangal)లో​ రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. నాయకులు ఒకరిపై...

    More like this

    Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి తొమ్మిది సభ్యులతో ప్రత్యేక కమిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Education System | ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...

    Nizamabad Collector | నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ విజయవంతం చేయాలి

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad Collector | మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు...

    Nizamabad City | 26న కుమ్మర్ల బోనాల జాతర

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్​లో...