More
    Homeఆంధ్రప్రదేశ్​Vande Bharat Train | ‘వందేభారత్’లో సాంకేతిక లోపం.. నిలిచిన రైలు

    Vande Bharat Train | ‘వందేభారత్’లో సాంకేతిక లోపం.. నిలిచిన రైలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vande Bharat Train | వందే భారత్​ రైలులో(Vande Bharat) సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా చాలాసేపు రైలు నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్​ నుంచి తిరుపతి (Hyderabad to Tirupati) వెళ్తున్న వందేభారత్​ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా సుమారు గంట సేపటికిపైగా రైలు నెల్లూరులో (Nellore) నిలిచిపోయింది. ఏసీ కూడా పని చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ మేరకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

    కాగా.. ఇదే రూట్‌లో వందే భారత్ రైలుపై (Vande Bharat train) ఇటీవలకాలంలో కొందరు దుండగులు రాళ్లు వేశారు. ఈ ఘటనలో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన మరువకముందే రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది.

    READ ALSO  Rtc Bus Pass | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్​.. బస్​పాస్​ ధరల పెంపు

    Latest articles

    AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి

    అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్‌మిల్‌లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్‌ టైం...

    Alumni Students | 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 1983- 84...

    Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలి

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya)...

    Gandhi Grand Daugter | మోసం కేసు.. గాంధీజి మునిమ‌న‌వ‌రాలికి ఏడేళ్ల జైలు శిక్ష‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gandhi Grand Daugter | మ‌న‌దేశంలో మ‌హ‌త్మా గాంధీని (Mahatma Gandhi) ఎంత గొప్ప‌గా...

    More like this

    AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి

    అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్‌మిల్‌లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్‌ టైం...

    Alumni Students | 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 1983- 84...

    Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలి

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya)...