More
    Homeజిల్లాలునిజామాబాద్​Kotapati Narasimha Naidu | ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలి

    Kotapati Narasimha Naidu | ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Kotapati Narasimha Naidu | రైతులు సాంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి పలికి.. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ప్రొఫెసర్​ జయశంకర్​ వర్సిటీ సలహా కమిటీ సభ్యుడు కోటపాటి నరసింహ నాయుడు సూచించారు. ధర్పల్లి మండలం దుబ్బాకలోని రైతు వేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సులో ఆయన మాట్లాడారు. రుద్రూర్​ వ్యవసాయ పరిశోధన విజ్ఞాన కేంద్రం, జయశంకర్​ వర్సిటీ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రుద్రూరు చెరుకు, వరి పరిశోధన శాస్త్రవేత్తలు ఫిర్దోస్​ సహన, దుబ్బాక మండల ఏవో వెంకటేష్​, వెటర్నరీ వైద్యుడు అభిషేక్​ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  RTA Nizamabad | స్కూల్​ బస్సు​ల తనిఖీ.. కేసు నమోదు

    Latest articles

    America | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :America | అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్‌ పార్క్‌‌(Centennial...

    Women World Cup | ఉమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Women World Cup | పుష్క‌ర కాలం త‌ర్వాత‌ భారత్‌ మహిళల వన్డే ప్రపంచ కప్‌కు...

    PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)పై పీసీసీ...

    Rashmika Mandanna | డిఫ‌రెంట్ ల‌వ్ సింబ‌ల్స్ చూపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ర‌ష్మిక మందన‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rashmika Mandanna | ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది ర‌ష్మిక...

    More like this

    America | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :America | అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్‌ పార్క్‌‌(Centennial...

    Women World Cup | ఉమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Women World Cup | పుష్క‌ర కాలం త‌ర్వాత‌ భారత్‌ మహిళల వన్డే ప్రపంచ కప్‌కు...

    PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)పై పీసీసీ...