అక్షరటుడే, ఆర్మూర్: Kotapati Narasimha Naidu | రైతులు సాంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి పలికి.. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ సలహా కమిటీ సభ్యుడు కోటపాటి నరసింహ నాయుడు సూచించారు. ధర్పల్లి మండలం దుబ్బాకలోని రైతు వేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సులో ఆయన మాట్లాడారు. రుద్రూర్ వ్యవసాయ పరిశోధన విజ్ఞాన కేంద్రం, జయశంకర్ వర్సిటీ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రుద్రూరు చెరుకు, వరి పరిశోధన శాస్త్రవేత్తలు ఫిర్దోస్ సహన, దుబ్బాక మండల ఏవో వెంకటేష్, వెటర్నరీ వైద్యుడు అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
Kotapati Narasimha Naidu | ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలి

Latest articles
అంతర్జాతీయం
America | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి మృతి
అక్షరటుడే, వెబ్డెస్క్ :America | అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్ పార్క్(Centennial...
క్రీడలు
Women World Cup | ఉమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?
అక్షరటుడే, వెబ్డెస్క్ :Women World Cup | పుష్కర కాలం తర్వాత భారత్ మహిళల వన్డే ప్రపంచ కప్కు...
తెలంగాణ
PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం
అక్షరటుడే, వెబ్డెస్క్: PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)పై పీసీసీ...
సినిమా
Rashmika Mandanna | డిఫరెంట్ లవ్ సింబల్స్ చూపించి ఆశ్చర్యపరిచిన రష్మిక మందన
అక్షరటుడే, వెబ్డెస్క్: Rashmika Mandanna | ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతుంది రష్మిక...
More like this
అంతర్జాతీయం
America | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి మృతి
అక్షరటుడే, వెబ్డెస్క్ :America | అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్ పార్క్(Centennial...
క్రీడలు
Women World Cup | ఉమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?
అక్షరటుడే, వెబ్డెస్క్ :Women World Cup | పుష్కర కాలం తర్వాత భారత్ మహిళల వన్డే ప్రపంచ కప్కు...
తెలంగాణ
PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం
అక్షరటుడే, వెబ్డెస్క్: PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)పై పీసీసీ...